Sakhi Movie songs Lyrics in telugu

sakhi movie review




3.    Yede Yedede




5.    Alai pongera




100% Love Telugu Songs Lyrics

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

అనుపల్లవి :
ఎడమభుజము కుడిభుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
॥కళ్లు॥
ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్...

చరణం : 1
దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ...
పైకి విసిరినది కింద పడును
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

చరణం : 2
సౌత్ పోల్ అబ్బాయంట
నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట
ఋణావేశ ం అమ్మాయంట
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంట... ఓ...
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట
॥కళ్లు॥

Four people from the same family died after eating biryani and watermelon

ఒకే కుటుంబంలో నలుగురు మృతి బిర్యానీ ఇంకా పుచ్చకాయ తిని 

Four people from the same family died after eating biryani and watermelon


ముంబై లో షాకింగ్ ఘటన జరిగింది. అప్పటివరకూ సంతోషంగా గడిపిన ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. బంధువులను ఇంటికి పిలిచి హ్యాపీగా గడిపారు.

ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి అందరూ పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురై ఒక్కొక్కరుగా నలుగురు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పైధోనీ ప్రాంతానికి చెందిన డొకాడియా ఫ్యామిలీ మొత్తం గంటల వ్యవధిలో విగతజీవులుగా పడి ఉంది. బంధువులను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేశారు ఆ భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు. అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. బంధువులు తమ ఇళ్లకు వెళ్లిపోగా కొద్దిసేపటి తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లా డొకాడియా(40), ఆయన భార్య నస్రీన్(35), ఇద్దరు కుమార్తెలు ఆయేషా(16), జైనాబ్‌(13) లు ముంబైలోని పైధోనీ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఇటీవల ఆ ఫ్యామిలీ.. తమ బంధువులను ఇంటికి పిలిచారు. రాత్రి వారితో కలిసి బిర్యానీ ఆరగించారు. అనంతరం బంధువులు ఇంటినుంచి వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ ముక్కలను తిన్నారు.

ఇక ఉదయం ఐదు గంటల నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమించింది. తొలుత సమీపంలోని ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్ట్‌ మార్టం నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీస్‌ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

A shocking incident took place in Mumbai. The family members who had been living happily till then suddenly turned into corpses. They invited their relatives home and spent a happy time.

The entire family ate biryani. Then at midnight, everyone ate watermelon. After that, four of them fell ill and died one by one. This cast a shadow of sadness over the area.

The entire Dokadia family from the Paidhoni area of ​​​​Mumbai, the capital of Maharashtra, was found dead within a matter of hours. The husband and wife and two daughters invited their relatives home and enjoyed themselves. Everyone ate biryani together. When the relatives went to their homes, they ate watermelon pieces after a while. After that, they fell ill. All four died while undergoing treatment in the hospital due to vomiting and diarrhea.

 Going into full details.. Abdullah Dokadia (40), his wife Nasreen (35), two daughters Ayesha (16) and Zainab (13) live in the Pydhoni area of ​​Mumbai. However, recently the family.. called their relatives to their house. They had biryani with them at night. Later, after the relatives left the house, they ate watermelon pieces at midnight.

They were troubled by vomiting and diarrhea since five in the morning. Suddenly, the health condition of the family members deteriorated. First, they went to the nearby family doctor. Then they were taken to JJ Hospital. However, the couple and their two daughters died while receiving treatment. The police have registered a case and are investigating the incident. The police officer said that the full details will come out only after the forensic and post-mortem reports are received. He said that an investigation is currently underway into the incident from all angles.



The next 2 months will be a firestorm.. The center is on high alert..

ఎండలు గతంలో ఎండలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండబోతుందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున.. లేనంత తీవ్రంగా ఉండబోతుందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున..
The next 2 months will be a firestorm.. The center is on high alert..

ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిన లేఖలో చేపట్టాల్సిన సన్నద్ధతా చర్యలను నొక్కి చెప్పారు.

కేంద్రం ఏం చెప్పిందంటే..?

ప్రత్యేక హీట్-స్ట్రోక్ యూనిట్లు : అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేయాలి.

రియల్ టైమ్ రిపోర్టింగ్: వడదెబ్బ కేసులను సమీకృత ఆరోగ్య సమాచార వేదికలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.

అంబులెన్స్ సన్నద్ధత: అత్యవసర సమయాల్లో బాధితులను వేగంగా ఆసుపత్రికి తరలించేలా అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలి.

ముందస్తు హెచ్చరికలు: వాతావరణ మార్పులపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికలను జారీ చేయాలి.

వడగాల్పుల ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుంది..?

ఐఎమ్‌డి అంచనాల ప్రకారం.. ఈ ఏడాది ఈ క్రింది ప్రాంతాల్లో వేడి తీవ్రత అధికంగా ఉండనుంది..
తూర్పు - మధ్య భారతం: ఒడిశా, పశ్చిమ బెంగాల్.
వాయువ్య భారతం: ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలు.
తీర ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో వడగాల్పుల ప్రభావం గణనీయంగా ఉండనుంది.
పశ్చిమ భారతం: గుజరాత్, మహారాష్ట్ర మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితం కానున్నాయి.
ప్రభుత్వ లక్ష్యం.. సున్నా మరణాలు

తీవ్రమైన వేడిమి వల్ల సంభవించే అనారోగ్యాలను తగ్గించడం, మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. సమన్వయ యంత్రాంగాలను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. వేసవి తీవ్రత సన్నద్ధతా వ్యవస్థలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ప్రజలు కూడా మధ్యాహ్న సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.